Share News

AP NEWS: ఈ నెల 3 నుంచి ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు

ABN , Publish Date - Jan 02 , 2024 | 09:27 PM

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5 రోజులపాటు భవానీలు దీక్ష విరమించనున్నారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేయనున్నారు. రేపు శత చండీయాగం నిర్వహణ, గిరి ప్రదక్షణ, భవాని దీక్ష విరమణలు చేయనున్నారు. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు.

AP NEWS: ఈ నెల 3 నుంచి ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు

విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరాలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5 రోజులపాటు భవానీలు దీక్ష విరమించనున్నారు. ఉదయం 6:30 గంటలకు ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్టాపన చేయనున్నారు. రేపు శత చండీయాగం నిర్వహణ, గిరి ప్రదక్షణ, భవాని దీక్ష విరమణలు చేయనున్నారు. గురు భవానీల చేత ఇరుముడులను సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మూడు హోమ గుండాలల్లో నేతి టెంకాయలను వేసే విధంగా ఏర్పాటు చేశారు.7వ తేదీ మహా పూర్ణాహుతితో భవాని దీక్షలు పరిసమాప్తం కానున్నాయి. భవానీ దీక్షలు విరమణ సందర్భంగా అన్ని అర్జిత సేవలు పరోక్షంగా ప్రత్యక్షంగా నిలిపివేశారు.

Updated Date - Jan 02 , 2024 | 09:27 PM