Share News

Nara Bhuvaneswari: ఉత్తరాంధ్రలో ముగిసిన నిజం గెలవాలి కార్యక్రమం

ABN , Publish Date - Jan 05 , 2024 | 04:51 PM

ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం ముగిసింది. నిజం గెలవాలి అన్న పేరుతో మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటించారు.

Nara Bhuvaneswari: ఉత్తరాంధ్రలో ముగిసిన నిజం గెలవాలి కార్యక్రమం

ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం ముగిసింది. నిజం గెలవాలి అన్న పేరుతో మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటించారు. మొదటి రోజు శ్రీకాకుళం, రెండోరోజు విజయనగరం, మూడవరోజు విశాఖపట్నంలో పర్యటనను నారా భువనేశ్వరి ముగించారు. విశాఖలో దక్షిణ నియోజకవర్గంలో ఇద్దరూ, ఉత్తర నియోజకవర్గంలో ఒకరు, గాజువాక నియోజకవర్గంలో ముగ్గురిని నారా భువనేశ్వరి పరామర్శించారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుపై మనస్థాపనతో మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు.

Updated Date - Jan 05 , 2024 | 04:51 PM