Home » Nara Bhuvaneswari
కూటమి ప్రభుత్వ పాలనతో ఏపీ దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. ఆమె కుప్పంలో మహిళల శిక్షణ కార్యక్రమం ప్రారంభించి, ఇండియన్ బ్యాంకు మైక్రో సెట్ బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించారు
Nara Bhuvaneswari: కొమరవోలు గ్రామస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. ఈ సందర్భంగా వారిని అప్యాయంగా పలకరించారు. కొమరవోలు గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.
ఆపదలో ఉండి ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్ట్ తలుపు తట్టిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ట్రస్టీ నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. మాట ఇస్తే దాన్ని చేసి చూపిస్తామని స్పష్టం చేశారు.
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ నిర్మానానికి గురువారం ఉదయం శంఖుస్థాసన చేశామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. సమాజానికి ఏది అవసరమో, సేవభావంతో అది చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్టు ఎప్పుడూ ముందు ఉంటుందని, ప్రజలకు ఏదైతే చెప్పామో అది చేసి చూపటమే ఎన్టీఆర్ ట్రస్ట్ లక్ష్యమని భువనేశ్వరి స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత చేరువచేసేందుకు విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం నిర్మాణాన్ని చేపడుతున్నారు. భవన నిర్మాణానికి గురువారం ఉదయం నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు.
పేదరికం, అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు జీవితాంతం సమాజ సేవలో ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తలసేమియా బాధితుల సహయార్థం ఈనెల 15న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆమె తెలిపారు.
Nandamuri Balakrishna-Nara Bhuvaneshwari: నటసింహం నందమూరి బాలకృష్ణకు కేంద్ర సర్కారు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో బాలయ్య చెల్లెలు నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ఫామ్హౌస్లో పార్టీ ఇచ్చారు.
నారా భువనేశ్వరి సోమవారం చల్లపల్లి మండలం పాగోలులోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ను సందర్శించారు.
ఏపీకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని నారా భువనేశ్వరి అన్నారు.