Share News

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

ABN , Publish Date - Aug 12 , 2024 | 03:09 AM

నీట్‌- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి

Delhi : పశాంతంగా నీట్‌-పీజీ ప్రవేశ పరీక్ష

న్యూఢిల్లీ, ఆగస్టు 11: నీట్‌- పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 170 నగరాల్లోని 416 కేంద్రాల్లో రెండు సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(ఎన్‌బీఈ) కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. నీట్‌-యూజీ, యూజీసీ-నెట్‌ వంటి పరీక్షల విశ్వసనీయత విషయంలో వివాదాలు రేకెత్తడంతో... జూన్‌ 23న జరుగవలసిన పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Aug 12 , 2024 | 03:09 AM