Home » Delhi
కొన్నిసార్లు ఒక్క అడుగు కూడా మరణానికి దారి తీయొచ్చు. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నడుస్తూ వెళ్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది..
ఢిల్లీలోని ద్వారకా ప్రైవేటు స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదు చేశారు. ''లైబర్రీ అరెస్టు'' పేరుతో తమ పిల్లలను 25 రోజుల పాటు లైబ్రరీలోనే నిర్బంధించినట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
Tahawwur Rana: ముంబై దాడుల కేసులో నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా యాంటీ టెర్రర్ ఏజెన్సీకి సంబంధించిన సీజీఓ కాంప్లెంక్స్ ఆఫీస్లోని హై సెక్యూరిటీ సెల్లో ఉన్నాడు.ఎన్ఐఏ అధికారులు ప్రతీ రోజూ 8 నుంచి 10 గంటల పాటు అతడ్ని విచారిస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య జరిగిన తరువాత గాయాలు కనపడకుండా కట్లు కట్టి, గుండెపోటుగా చిత్రీకరించిన వారిలో ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరని సునీతా తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో సుప్రీంకోర్టు ఉదయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీచేసింది.
Woman Viral Video: భావ్న మాత్రం అతడ్ని వెంబడించింది. అతడు ఓ చోట సిగరెట్ తాగుతూ కూర్చున్నాడు. అతడ్ని వీడియో తీసి, తనకు జరిగిన దారుణాన్ని వివరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఢిల్లీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈసారి వివాదం కేంద్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా విషయంలో వచ్చాయి. ఆయనపై సంచలన ఆరోపణలు చేసినది మరెవరో కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ నాయకురాలు అతిషి. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వక్ఫ్ భూములు కానీ వాటిని కూడా పలువురు అక్రమంగా ఆక్రమించుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంభాల్ జిల్లా చందౌసి నియోజకవర్గం జానెటా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వక్ఫ్ భూమిగా నమోదు కానీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుని, వైద్యం పేరుతో మెడికల్ దందా నిర్వహిస్తున్నారు.
2008 ముంబై ఉగ్రవాద దాడులకు సంబంధించిన కేసులో నిందితుడిగా న్యాయపరమైన కస్టడీలో ఉన్న తహవ్వూర్ రాణా, ప్రస్తుతం ఢిల్లీకి చెందిన అత్యంత భద్రతా గదిలో ఉన్నాడు. అమెరికా నుంచి అప్పగించబడిన రాణాను NIA రెండో రోజు విచారిస్తోంది. ఈ క్రమంలో రాణా కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఏంటని జనాలు భయపడుతున్నారు. అయితే ఓ పక్క ఎండలు మండుతుంటే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉంటుంది అంటే..
సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.