Share News

Delhi : మోదీ.. పదకొండోస్సారి!

ABN , Publish Date - Aug 13 , 2024 | 03:15 AM

దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.

Delhi : మోదీ.. పదకొండోస్సారి!

  • 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది.

Updated Date - Aug 13 , 2024 | 03:15 AM