ఏపీ నిరుద్యోగుల జేఏసీ, ఏఐవైఎఫ్ ర్యాలీ..
ABN, Publish Date - Feb 08 , 2024 | 12:28 PM
అనంతపురం: మెగా డీఎస్సీ అంటూ దగా చేసిన సీఎం జగనను ఓడించేందుకు 15 లక్షల మంది నిరుద్యోగులు సంసిద్ధం అవుతున్నారని ఏపీ నిరుద్యోగుల జేఏసీ నాయకులు అన్నారు. ఏపీ నిరుద్యోగుల జేఏసీ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, నిరుద్యోగులు బుధవారం అనంతపురం నగరంలో నిరసన తెలిపారు. క్లాక్ టవర్ నుంచి సుభాష్ రోడ్డుమీదుగా సప్తగిరి సర్కిల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. 23 వేల పోస్టులతో డీఎస్సీ విడుదల చేయాలని, జీవో 117 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Updated at - Feb 08 , 2024 | 12:28 PM