Share News

CM Revanth Reddy: పాస్‌పోర్టు రెన్యూవల్‌కు రేవంత్‌రెడ్డి దరఖాస్తు..

ABN , Publish Date - Jul 13 , 2024 | 01:06 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాస్‌పోర్టు రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి(Hyderabad Regional Passport Office) వచ్చారు.

CM Revanth Reddy: పాస్‌పోర్టు రెన్యూవల్‌కు రేవంత్‌రెడ్డి దరఖాస్తు..

సికింద్రాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) పాస్‌పోర్టు రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయానికి(Hyderabad Regional Passport Office) వచ్చారు. గతంలో తన వద్ద ఉన్న సాధారణ పాస్‌పోర్టు స్థానంలో డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌పై కొరడా..


దీనికి అవసరమైన డాక్యుమెంట్లు అందజేశారు. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కాగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున రేవంత్‌రెడ్డి డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టు(Passport) కోసం దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 13 , 2024 | 01:06 PM