Share News

BJP: రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ

ABN , Publish Date - Jan 30 , 2024 | 09:05 AM

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా బీజేపీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది.

BJP: రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. 17 లోక్‌సభ స్ధానాలను నాలుగు క్లస్టర్స్‌గా బీజేపీ విభజించింది. లోక్‌సభ క్లస్టర్స్‌లో 11 రోజుల పాటు బస్సుయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో బీజేపీ బస్సు యాత్ర చేయనుంది. రోడ్ షోలతో పాటు.. బస్సుయాత్రలో కార్నర్ మీటింగ్స్, బహిరంగ సభలు నిర్వహించనుంది. ఈ యాత్రలో రాష్ట్ర నేతలతో పాటు.. బీజేపీ జాతీయ నేతలు కూడా‌ పాల్గొంటారు. 35 శాతం ఓట్ షేర్‌తో పాటు.‌. పది సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రూపొందించింది.

Updated Date - Jan 30 , 2024 | 09:05 AM