Share News

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబం

ABN , Publish Date - Aug 15 , 2024 | 03:28 AM

ప్రముఖ హీరో మహేష్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు.

Mahesh Babu Family: కాలినడకన తిరుమలకు మహేష్ బాబు కుటుంబం

తిరుమల, ఆగస్టు14(ఆంధ్రజ్యోతి): ప్రముఖ హీరో మహేష్‌ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కాలినడకన తిరుమలకు వచ్చారు. మహే్‌షబాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్‌, కుమార్తె సితార బుధవారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడక ప్రారంభించి రాత్రి 7.30 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. చివరిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

Updated Date - Aug 15 , 2024 | 03:28 AM