Share News

TS NEWS: హసన్ పర్తిలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:52 PM

జిల్లాలోని హసన్ పర్తిలో ఆర్టీసీ బస్సు ఆదివారం నాడు చెట్టును ఢీకొంది. హసన్ పర్తి పెద్దచెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.

TS NEWS: హసన్ పర్తిలో చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

హనుమకొండ: జిల్లాలోని హసన్ పర్తిలో ఆర్టీసీ బస్సు ఆదివారం నాడు చెట్టును ఢీకొంది. హసన్ పర్తి పెద్దచెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తుంది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఒకరూ గర్భవతి కూడా ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది.

Updated Date - Jan 07 , 2024 | 11:52 PM