నా బిడ్డను జైల్లో పెట్టినా భయపడలేదు: కేసీఆర్

ABN, Publish Date - Apr 26 , 2024 | 10:29 AM

భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్‌కా సాత్.. సబ్‌కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమీ చేయని ఆపార్టీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. కేంద్రమంత్రి ఉండి కూడా రూపాయి తేలేకపోయారని కిషన్‌రెడ్డిని. ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే అక్షింతలు, పోలిహోరా, తీర్థాలు, కాషాయజెండాలు అని విమర్శించారు. యాదాద్రి ఆలయాన్ని తాము అద్భుతంగా అభివృద్ధి చేశామని ఎన్నడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా? అని వ్యాఖ్యానించారు. తన బిడ్డను జైల్లో పెట్టినా బీజేకీ భయపడలేదని, దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించాడని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో మే 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన

మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలి: రామకృష్ణ

చంద్రబాబు వరాల జల్లు...

అవినాశ్‌కు అందుకే టికెట్ ఇచ్చా.. జగన్

అనర్హత పిటిషన్లు స్పీకర్‌కు అందాయా?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Sports News and Chitrajyothy

Updated at - Apr 26 , 2024 | 10:53 AM