మర్చిపోయావా రోజా.. దమ్ముంటే చర్చకు రా

ABN, Publish Date - Oct 21 , 2024 | 08:44 PM

ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడి చేసిన నిందితులను గంటల వ్యవదిలో పట్టుకున్నామన్నారు. అయితే మీరు ఆరోపించినట్లు అత్యాచార బాధితుల సమాచారానికి సంబంధించిన జాబితా ఇస్తే.. విచారణ జరిపిస్తామని ఆర్కే రోజాకు మంత్రి సవిత సవాల్ విసిరారు.

ఈ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడి చేసిన నిందితులను గంటల వ్యవదిలో పట్టుకున్నామన్నారు. అయితే మీరు ఆరోపించినట్లు అత్యాచార బాధితుల సమాచారానికి సంబంధించిన జాబితా ఇస్తే.. విచారణ జరిపిస్తామని ఆర్కే రోజాకు మంత్రి సవిత సవాల్ విసిరారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలకు సైతం గత ప్రభుత్వ హయాంలో జరిగిన గంజాయి విక్రయాలే కారణమని మంత్రి సవిత ఆరోపించారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయించండి..

Updated at - Oct 21 , 2024 | 08:44 PM