మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం

ABN, Publish Date - Oct 12 , 2024 | 09:33 AM

దసరా నవరాత్రుల వేళ.. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని మీరు నమ్ముండి.

దసరా నవరాత్రుల వేళ.. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో నారీ శక్తి విజయోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిమ్మల్ని మీరు నమ్ముండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండని మహిళలకు సూచించారు. అదే మిమ్మల్ని ముందుకు తీసుకు వెళ్తుందని సూచించారు. ప్రస్తుత దేశంలోని అత్యున్నత స్థానాల్లో ఉన్న మహిళలు.. సామాన్య కుటుంబం నుంచి వచ్చినవారేనని ఈ సందర్భంగా నారా భువనేశ్వరి గుర్తు చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 12 , 2024 | 09:33 AM