• Home » Andhra Pradesh » Nellore

నెల్లూరు

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

Social Media: ఉపముఖ్యమంత్రిపై అనుచిత పోస్ట్.. కేసు నమోదు

Pawan Kalyan: సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుపై జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుపై కావలి రెండో పట్టణం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Somireddy: బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు వ్యతిరేకం కాదు.. కానీ

Somireddy: బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు వ్యతిరేకం కాదు.. కానీ

Somireddy: పంట పొలాలను ధ్వంసం చేస్తూ బీపీసీఎల్ పైపులైను నిర్మాణం చేపట్డంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం - హైదరాబాద్ బీపీసీఎల్ పైపులైను నిర్మాణ పనులకు తాము వ్యతిరేకం కాదని.. కానీ చేతికొచ్చిన పంటని ధ్వంసం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.

Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..

Road Accident: పల్టీలు కొట్టిన కారు.. తిరుమల నుంచి వస్తున్న భక్తులకు..

నరసరావుపేటకు చెందిన 11 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు అంతా కలిసి దైవ దర్శనం కోసం నిన్న (సోమవారం) కారులో తిరుమలకు చేరుకున్నారు.

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ  కీలక నిర్ణయాలు

Minister Narayana: స్మార్ట్ సిటీగా నెల్లూరు.. మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు

Minister Narayana: గత ఐదేళ్లలో పార్కుల్లో ఆట వస్తువులు మూలానపడ్డాయని, వాటిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 30 రోజుల్లోగా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించామని అన్నారు.

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

CM Chandrababu: ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్..

నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

 Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంలో ఆ నిధులు స్వాహా

Anam Ramanarayana Reddy: జగన్ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu: నెల్లూరులో అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

CM Chandrababu Naidu: నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ బిజీ బిజీగా ఉండనుంది. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్‌లో కందుకూరుకు సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 11.45 గంటలకు కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

Somireddy:  సోమిరెడ్డిపై అక్రమ కేసు.. అసలు కారణమిదే

Somireddy: సోమిరెడ్డిపై అక్రమ కేసు.. అసలు కారణమిదే

Somireddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసునని చెప్పారు. ఎన్నికల కోడ్‌కు ఒక్క రోజు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి 57.5 ఎకరాలు కొట్టేశారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu.. కుంభమేళాలో జరుగుతున్న తీరు ఓ ప్రపంచ చరిత్ర: వెంకయ్య నాయుడు

ప్రయోగ్‌రాజ్ కుంభమేళాలో జరుగుతున్న తీరును మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రపంచ చరిత్రగా అభివర్ణించారు. 45 కోట్ల మంది కుంభమేళలో పవిత్ర స్నానం చేయడం ఒక్క భారతదేశంలోనే జరుగుతుందన్నారు. మారుతున్న తరానికి అనుగుణంగా యువతలో మార్పురావాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు.

Money Scam Case: కావలి  కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కావలి కాల్‌ మనీస్కాం కేసులో దూకుడు పెంచిన పోలీసులు

Money Scam Case: కాల్‌మనీ రాక్షసులు మళ్లీ రెచ్చిపోతున్నారు. వారు చేస్తున్న అరాచకాలతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తోండటంతో బాధితులు న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి