Home » Annamayya District
నేడు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లెలో పింఛన్ల పంపిణీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. ఒకరికి తీవ్రంగా గాయాలై చైన్నైకు తర లించారు. కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడు పోలీసుల తెలిపిన వివరాల మేరకు....
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు విహారయాత్ర కోసం అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శేషాచలం అడవులకు నిన్న(శుక్రవారం) వెళ్లారు. నిన్న ఉదయం శేషాచలం వాటర్ ఫాల్స్ వద్దకు చేరుకున్న యువకులంతా మధ్యాహ్నం వరకూ అటవీ ప్రాంతాన్ని కలియ తిరిగారు.
సీతాఫ లం సీజన్ వస్తే అందరూ అడవుల్లో పండే ప్రకృతి సీతాఫలాలను తెచ్చుకుని లేదా కొనుగోలు చేసి తింటారు. అయితే ఈసీజన్ గ్రామీణ పేదలకు జీవనోపాధి. ఈసీజన్లో అడవులకు వెళ్లి సీతాఫ లం తెచ్చికుని మాగబెట్టి అమ్ముకుంటుంటారు. దీంతో ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకుంటా రు.
కదిరే కుంట రోడ్డు పనులకు కుంట మట్టి తోలారు. పనులు ఈమట్టితోనే సాగితే నాణ్యతకు తిలోద కాలు ఇచ్చినట్లే. ఇక్కడ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఖర్చు తక్కువని కుం ట మట్టి తోలారు. ఈ తంతు మూడు రోజులు గా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. వివరాల్లోకెళితే....
అభం శుభం తెలియని విద్యార్థిని టీచర్ వ ల్లంతా వాచేలా కొట్టాడని, తప్పు చేస్తే మంద లించాలే తప్ప ఎవరూ కొట్టరని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చితకబాదడంతో విద్యా ర్థి తీవ్ర అస్వస్థతకు లోనవడంతో విద్యార్థి తల్లి దండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు.
నాటి ప్రజలకు కాలక్షేపం నాటకాలు, తోలుబొమ్మలాట, సినిమా, థియేటర్లు. 1958 డిసెంబరు 30న మొర్రంరెడ్డి నిర్మించిన సినిమా థియేటర్ సీతారాం జిల్లాకే మణిమకుటం. అప్పట్లో సినిమా ప్రొజెక్టర్, సౌండ్ సిస్టం, లైటింగ్ ఎఫెక్ట్ జపాన్ టెక్నాలజీ ఉపయోగించారు. థియేటర్ పునాది మొదలు థియేటర్ ప్రారంభం వరకు అప్పటి కడప కలెక్టర్ మేజర్ పీవీ రత్నం ద్వారా ప్రారంభించారు. 1962లో సీతారాం థియేటర్ తెరపై మొదటి సినిమా ప్రదర్శితమైంది.
రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యంతో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథ్రెడ్డి చిన్నాన్న గోపాల్రెడ్డి కుమారులు, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆకేపాటి శ్రీనివాసులరెడ్డి అలియాస్ మురళీరెడి,్డ ఆయన సోదరుడు మండల పరిషత ఉపా ధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి, మండలాధ్యక్షుడు వెంకట నారాయణ ఆదివారం భేటీ అయ్యారు.
ప్రభు త్వం మారినా ఇంకా వైసీపీ పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్న అధికారులు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు హెచ్చరించారు.
మండలంలో రెండేళ్లుగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు తాగునీటి పథకాలపై ప్రభావం చూపుతున్నాయి. భూగర్భ జలం అడుగంటిపోతుండడంతో గ్రామీణులకు తాగునీరందించే బోర్లు ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి