Home » AP CM
ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారం సమయంలో దరఖాస్తుదారుకు స్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు
పీ4 కార్యక్రమాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి ప్రత్యేక సొసైటీ ఏర్పాటైంది. 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు ఆగస్టు 15 వరకు లక్ష్యం నిర్దేశించు
అరకు వేదికగా 21,850 మంది మహా సూర్యవందనంలో పాల్గొని రికార్డు సాధించిన గిరిజన విద్యార్థుల్ని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. కడపకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణీని మంత్రి నారా లోకేశ్ అభినందించారు
రాష్ట్రంలో లారస్ ల్యాబ్స్ సంస్థ అనకాపల్లిలో రూ. 5వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ పరిశ్రమను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ పరిశ్రమ ద్వారా 7,500 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల్లో పాల్గొని, సమాజం కోసం జీవితాంతం పనిచేయాలని తన లక్ష్యాన్ని ప్రకటించారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవడమే లక్ష్యంగా ఆయన పునాది వేస్తున్నారని చెప్పారు
మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈనెల 8వ తేదీ నుంచి కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.
ఇంటర్వెన్షన్ పథకం(ఎంఐఎస్) కింద ధర లోటు చెల్లింపు(పీడీపీ)ని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు...
రాష్ట్రమంతా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతున్నామని, త్వరలో మెగా డీఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.
‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ సాధన దిశగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడతామని సీఎం వివరించారు.
దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.