• Home » AP Secretariat

AP Secretariat

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Government: సచివాలయాల ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Government: సచివాలయాల హేతుబద్దీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికగా గ్రామ, వార్డు సచివాలయాలను హేతుబద్ధీకరించనున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటైన ఈ వ్యవస్థను గాడిన పెట్టడంతోపాటు పని భారం, జనాభా సంఖ్యను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిని సర్దుబాటు చేస్తారు.

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ ప్రతినిధుల భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం సమావేశమైంది. భేటీ కోసం శుక్రవారం ఉదయం సచివాలయానికి చేరుకుంది నీతి ఆయోగ్ బృందం. ఈ సందర్బంగా సుమన్ బేరీ నేతృత్వంలోని నీతి ఆయోగ్ ప్రతినిధి బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: తెలుగువారి సత్తా చాటిన నితీశ్ కుమార్ రెడ్డి.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

CM Chandrababu: భారత యువ క్రికెటర్ నితీశ్ కుమార్‌రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగు వారి సత్తాను చాటారని కొనియాడారు. క్రీడారంగంలో నితీశ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు

Minister Swami : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించలేదు

Minister Swami : ఒక్క సచివాలయ ఉద్యోగినీ తొలగించలేదు

రాష్ట్రంలో ఏ ఒక్క సచివాలయ ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించలేదు. అర్హత ఉన్న ఒక్కరి పెన్షన్‌ని కూడా ప్రభుత్వం తీసేయడం లేదు.

 Home Minister Anitha: కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తాం

Home Minister Anitha: కేంద్రం నిధులు రాబట్టి పోలీస్ శాఖ అభివృద్ధికి బాటలు వేస్తాం

Home Minister Anitha: సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ర్ట పోలీసు శాఖకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. కేంద్ర హోం శాఖ‌కు చెందిన పార్లమెంట‌రీ క‌మిటీలో స‌భ్యుడుగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్‌కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు.

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మధ్య ఆసక్తికర భేటీ జరిగింది.

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

AP Cabinet: రుషికొండ ప్యాలెస్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

విశాఖ రుషికొండ ప్యాలెస్‌లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

CM Chandrababu: కార్పొరేషన్ల నూతన ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..

నూతనంగా ఎంపికైన కార్పొరేషన్ల ఛైర్మన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నామినేటెడ్ పదవులు పొందిన వారితో ఏపీ సచివాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లా పరిషత్‌లో ముగిసిన బదిలీల కౌన్సెలింగ్‌

జిల్లా పరిషత్‌లో ముగిసిన బదిలీల కౌన్సెలింగ్‌

జిల్లా పరిషత్‌ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌ ముగిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి