Home » APSRTC
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు(Bangalore) నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక బస్సులు జనవరి 11 నుంచి 13 వరకు ఉంటాయని ఏపీఎస్ ఆర్టీసీ(APS RTC) నగరంలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
నగరంలోని పండింట్ నెహ్రూ బస్టాండ్లో 12వ నెంబర్ ఫ్లాట్ ఫాంపైకి బస్సు దూసుకువెళ్లిన ఘటనపై ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు స్పందించారు. విషయం తెలిసిన వెంటనే బస్టాండ్కు చేరుకున్న ఆయన.. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.
నెల్లూరు జిల్లా: కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్, అతని అనుచరులను పట్టుకోలేకపోతున్నారు. సుధీర్ ఇంటి వద్దకు వెళ్లి, ఇంట్లోకి వెళ్లలేక డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, సుమారు 30 మంది పీసీలు వెనుదిరిగారు.
ఆర్టీసీ జనరల్ బాడీ వేరు.. చైర్మన్ వేరు అని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. చైర్మన్కు ఇచ్చిన జీవోలో రెండు సంవత్సరాల కాల పరిమితి మాత్రమేనని ఎక్కడా లేదని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రాసినట్టు ఉన్నారని.. జనరల్ బాడీకి మాత్రమే రెండు సంవత్సరాల కాల పరిమితి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ), నెల్లూరు జోన్... కింద పేర్కొన్న ట్రేడ్లలో అప్రెంటిస్ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది.
సీనియర్ ఐఏఎస్ కృష్ణ బాబు (IAS Krishna Babu), ఐపీఎస్ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ హైకోర్టు (High Court) తీర్పు చెప్పింది.
జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది
ఆర్టీసీలో అర్హత కల్గిన వారందరికీ కారుణ్య నియామకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు ఆందోళనకు దిగారు.
పీఎస్ఆర్టీసీ (APS RTC) కొత్త బస్సుల కొనుగోలుకు సమాయత్తమైంది. రానున్న రోజులలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం..
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తుంటారు.