Home » Car Accident
పుణె కారు ప్రమాదం కేసులో దిగ్ర్భాంతికర విషయాలు ఇంకా వెలుగులోకి వస్తున్నాయి. మే 19న పుణెకు చెందిన 17 ఏళ్ల కుర్రాడు మద్యం మత్తులో అతి నిర్లక్ష్యంగా కారును నడిపి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కుర్రాడి రక్త నమూనాల స్థానంలో అతడి తల్లి రక్త నమూనాలను ఉంచి కేసును తప్పుదోవ పట్టించేందుకు చూశాడు ససూన్ ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ అజయ్ తవాడే.
మహారాష్ట్రలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక మహిళ భోసారి ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా.. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఆమెను ఢీకొంది. దీంతో..
వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.
పుణే కారు ప్రమాదం కేసులో తనపై స్థానిక ఎమ్మెల్యే సునీల్ టింగ్రే చేస్తున్న ఆరోపణలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఆయన స్పష్టం చేశారు. ఈ కారు ప్రమాదం కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహారించాలంటూ పుణే పోలీసులను తాను ఆదేశించానంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే ఆరోపణలపై అజిత్ పవార్ స్పందించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఇప్పుడు ఈ కేసులో అందరి ఫ్యూజులు ఎగిరిపోయే మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితుడైన...
సైదాబాద్ జయ నగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. ఇన్నోవా కారు రోడ్డుపై వెళుతున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును మాత్రం అపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె కారు ప్రమాదం కేసులో రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఇద్దరు వైద్యులు ప్రధాన నిందితుడి రక్త నమూనాలను
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణె కారు ప్రమాదం (Pune Porche Car Accident) కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఊహించని ట్విస్ట్ని అధికారులు...
పుణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇద్దరు ప్రాణాలకు పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గంటల్లో బెయిల్ రావడం.. తిరిగి జువైనల్ హోంకు తరలించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆ బాలుడు ఆ రోజు కారు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు.
పుణేలో ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.