Home » Devotees
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు శుభవార్త చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారినీ బుధవారం రాత్రి నుంచి పునరుద్దరించనున్నారు. రధసప్తమి వేడుకల నేపథ్యంలో ఈ నెల3వ తేదీ నుంచి ఎస్డి టోకెన్స్ జారినీ టీటీడీ అధికారులు నిలిపివేసిన విషయం తెలిసిందే.
రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండువగా నిర్వహిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
రథసప్తమి..మాఘ మాసంలో శుక్లపక్షం ప్రారంభమైన ఏడో రోజు వస్తుంది. కనిపించే దైవం సూర్యుడి పుట్టినరోజు. ఈ రోజున జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అది ఎందుకో తెలుసుకుందాం..
వసంత పంచమి వేళ నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు.
బ్రేకింగ్..ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే భారీ అగ్నిప్రమాదం సంభవించింది..
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారు. హిందూ మతంలోని గొప్పతనం ఇదే అని అంతా ప్రశంసిస్తున్నారు. ఇది నాణేనికి ఒకవైపే. పవిత్ర స్నానాల కోసం ఇంత దూరం వచ్చి కొందరు త్రివేణి సంగమం ఒడ్డున చేస్తున్న పనులు చూస్తే ఎవరైనా ఛీ ఛీ అనక మానరు. అమృత స్నానాలు చేసే చోట కొందరు భక్తులు చేస్తున్న అసహ్యకరమైన పనులు ఇవి..
ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనకు వెనకగల 10 కారణాలు ఇవే..
భారతీయ హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ ప్రత్యేకమైన రోజున గంగా జలం అమృతంగా మారుతుందని భావిస్తారు. ఇలాంటి రోజున త్రివేణి సంగమంలోని పవిత్ర జలాల్లో స్నానం ఆచరించిన వారి అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు..
మహాకుంభమేళాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? బస్సు, రైలు లేదా కారులాంటి వాహనాల్లో ఏది బెటర్ అని అర్థం కావడం లేదా ? అక్కడకు ఏయే మార్గాల్లో వెళ్లాలి. ఎన్ని రోజుల ట్రిప్కు ఎంత ఖర్చవుతుంది. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు ఏంటి అనే సందేహాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో మాస్టర్ ప్లాన్ను అంచెలంచెలుగా అమలు చేస్తామని దేవదాయ శాఖ సీఈ శేఖర్ తెలిపారు.