Home » Donation
మహేశ్రెడ్డి వాటి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. స్వామి వారికి 325గ్రాముల బంగారం తాపడంతో రాగి రేకుపై కిరీటం, రామరక్షతో పాటు 48.5కిలోల వెండితో గర్భాలయ ద్వారానికి కుడి, ఎడమ వైపు ద్వార బందనం, తొడుగులు తయారు చేయించి ఆలయ అధికారులు, అర్చకులకు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు.. తన ఇష్టదైవం వెంకన్నకు రూ.6 కోట్ల భూరి విరాళం ఇచ్చారు.
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ రూ.2 కోట్ల సాయం అందజేసింది.
శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి గురువారం శ్రీశైలానికి చెందిన పి.ప్రభావతి అనే భక్తురాలు రూ. లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసూదన్రెడ్డికి అందజేశారు.
Donatekart: 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రార్థనలు, ఆశలు మరియు అంతులేని నిరీక్షణ తర్వాత కనకదుర్గ, బాల మహేష్ దంపతులకు ఎట్టకేలకు వారి మొదటి సంతానం కలిగింది. ఒక అందమైన ఆడ శిశువుకు జన్మించింది. కానీ వారు జీవితకాలం ఎదురుచూసిన ఈ క్షణాన్ని సంతోషంగా జరుపుకోవడానికి బదులుగా..
శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం హైదరాబాద్కు చెందిన వంశీ వికాస్ అనే భక్తుడు రూ.లక్ష విరాళాన్ని పర్యవేక్షకుడు సి.మధుసుదన్ రెడ్డికి అంద జేశారు.
ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆత్మకూరు డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్ సూచించారు.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ మందిరాలను ఆదివారంనాడు సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయనకు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ సాదర స్వాగతం పలికారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి భారీ విరాళం అందింది. దానికి అదానీ ఫౌండేషన్ రూ.100 కోట్ల విరాళాన్ని అందించింది.
మహానంది ఆలయ అభివృద్ధికి నంద్యాలకు చెందిన రావూస్ కళాశాలల అధినేత ఏఎంవీ అప్పారావు రూ. లక్ష విరాళాన్ని అందచేసినట్లు ఏఈవో ఎర్రమల్ల మధు తెలిపారు.