Home » Elections
ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే, డీఎండీకే ప్రకటించగా, తాజాగా బీజేపీ కూడా ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది.
తెలంగాణలో జరగబోయే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మిగిలిన 41 స్థానాలకు బీజేపీ శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఇప్పటికే 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమలదళం ఈరోజు ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కోర్ ఢిల్లీ గ్రూప్ నేతలతో సమావేశమవుతారు. ఈ రోజు రాత్రి లేదా శనివారం ఉదయం ఢిల్లీలో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.
సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యం అయింది. ఎన్నికల పిటిషన్ కారణంగా గత అక్టోబర్లో మిల్కీపూర్లో ఉప ఎన్నికను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వంటి నేతల నోట వెలువడిన పదాలు జనాన్ని ఉత్సాహపరిచాయి.
లోక్ సభ-2024 సార్వత్రిక ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల జాబితాను భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నియోజకవర్గం 3వ స్థానంలో నిలవగా, సికింద్రాబాద్ నియోజకవర్గం 6వ స్థానంలో నిలిచింది.
దేశంలో జమిలి ఎన్నికలను నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణయించామని, గురువారం కేంద్ర క్యాబినెట్లో ఈ బిల్లును
మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించేందుకు కసరత్తు చేస్తోంది.మార్కెట్ కమిటీల ఛైర్మన్ల కోసం జిల్లా యూనిట్గా రిజర్వేషన్ ఖరారు చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు ఆదేశాలందాయి.
వివిధ కారణాలతో రెండు సార్లు వాయిదా పడిన సాగునీటి సంఘాల ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.
ప్రతి పోలింగ్ బూత్లో ఉండాల్సిన గరిష్ఠ ఓటర్ల సంఖ్యను 1200 నుంచి 1500 వరకు పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్పై సుప్రీంకోర్టు ప్రాథమిక విచారణ చేపట్టింది.