Home » Godavari
గోదావరి వరదలతో భద్రాద్రివాసులకు ముంపు బెడద లేకుండా ఇకపై కరకట్ట పూర్తిస్థాయి రక్షణ గోడగా నిలవనుంది. భద్రాచలం(Bhadrachalam) సుభాష్ నగర్ కాలనీ వద్ద నుంచి చేపట్టాల్సిన మిగులు కరకట్ట నిర్మాణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోక్షం లభించింది.
Director VV Vinayak Joining YCP : సినీ రంగానికి (Film Industry).. రాజకీయ రంగానికి (Politics) విడదీయరాని అనుబంధమున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఎందరో నటీనటులు.. రాజకీయాల్లో రాణించారు. ఎంజీఆర్ (MGR), జయలలిత (Jayalalitha), ఎన్టీఆర్ (NTR) లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేయగా.. ఏపీ మంత్రిగా రోజా (Roja) సేవలందిస్తున్నారు. ఇలా ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో నటీనటులు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా.. ముఖ్యమంత్రులుగా ఎదిగారు..
కాకినాడ: గోదావరిలో గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాల ఆచూకీ లభ్యమైంది. నదిలో మునిగిపోయిన సమీపంలోనే మృతదేహాలను గుర్తించారు. మృతులు ముద్దన పనింద్ర గణేష్ (21), పెండ్యాల బాలాజీ (21)గా గుర్తించారు. మిగిలిన మరో ఇద్దరి ఆచూకీ కోసం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 56.10 అడుగులకు చేరింది.
గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు జిల్లాలో భారీ వర్షాలు, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేపట్టారు. వరద ఉధృతి తగ్గి పరిస్థితులు కుదుటపడుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో సహాయక కార్యక్రమాలను కొనసాగించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. గత కొన్నిరోజులుగా గోదావరి ప్రవాహం పెరుగుతూ, తగ్గుతూ ప్రజలను భయపెడుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు సీలేరు, శబరి, ఇంద్రావతి ఉపనదులు, కొండవాగుల జలాలు భారీగా గోదావరిలోకి
గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి బాగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.
చింతూరు మండలం కుయిగూరు వద్ద వరదలో బస్సు చిక్కుకుపోయింది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో ప్రయివేటు ట్రావెల్ బస్సు వస్తోంది. కుయిగూరు వాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు డ్రైవర్ ప్రయత్నం చేస్తున్నారు.