Home » Harish Rao
‘‘మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి చేసేది చిట్చాట్ కాదు.. ‘చీట్ చాట్’ అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రుణమాఫీ విషయంలో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి చీట్ చాట్లు అని.. అబద్దాల ప్రచారానికి చిట్ చాట్లను వాడుకుంటున్నారని విమర్శించారు. రుణమాఫీపై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే..
ఆహార పంటలకు బదులు పప్పుధాన్యాల సాగుతో లాభాలు సాధించాలన్న రైతుల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేయడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
‘నాడు గత ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరిట దోపిడీ చేస్తోంద ని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఫీజులెలా వసూలు చేస్తారు?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేశారు.
‘‘కాంగ్రెస్ కండువా కప్పుకోండి.. కాదు.. లేదంటే.. మీపై అక్రమ కేసులు పెడతాం.. మీ ఆస్తులు కూల్చేస్తాం.. మిమ్మల్ని టార్గెట్ చేస్తాం’’ అంటూ రేవంత్రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్ అవేలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు విజ్ఞప్తి చేశారు