Home » Jai Shankar
చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు...
కెనడా(Canada)లో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత(India) ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు హెచ్చరించింది.
విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవి కావు అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ దేశాలు ఆసియా, ఆఫ్రికన్ మార్కెట్లను తమ వస్తువులతో ముంచెత్తడంలేదని అన్నారు. కాబట్టి పశ్చిమ దేశాలను ప్రతికూలంగా భావించే ‘‘సిండ్రోమ్’’ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.