Home » Kakinada City
కాకినాడ సిటీ, నవంబరు 9 (ఆంధ్ర జ్యోతి): జగన్నాధపురం ఘాటీ సెంటర్ అన్నమ్మ చెరువు మధ్యనున్న బుద్ధ భగవాన్ విగ్రహంపై కూ ర్చున్న ఆకతాయిల వికృత చేష్టలతో ఈ దృశ్యం కని పించింది శనివారం. ఆ ప్రాంత ఆలోచనపరుల విజ్ఞాపన మేరకు గత ప్రభుత్వ హయంలో చెరువు మద్యన 21 అడుగుల ఎత్తున బుద్ద భగవాన్ విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ చెరువు ఆధునీకరణ పనులలో భాగంగా విగ్రహం ఏర్పాటుతో పాటు మూడు వైపులా గట్టును వాకింగ్ ట్రాక్గా ఆ
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి.. గోదా వరి జిల్లాలతోపాటు విశాఖ సరిహద్దు ప్రాం తాల వారికి ఆరోగ్య వరప్రదాయిని. జీజీహెచ్కు వైద్యచికిత్సల కోసం నిత్యం వేలాదిమంది రోగులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారంతా మధ్యతరగతి, నిరుపేదలే. వీరు హోటళ్లకువెళ్లి డబ్బులు ఖర్చుచేసి భోజనం చేసే పరిస్థితి ఉండ
కాకినాడ రూరల్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రూరల్ మండలం కొవ్వాడలో మంగళవారం అర్ధరాత్రి శ్రీనిలయం డోర్ నెంబర్ 1-79 ఇంటి భవనంలో ఒక్కసారిగా మంటలు ఉవె త్తున ఎగిసిపడ్డాయి. ఇంటి యజమాని భార్య తో కలిసి కొన్ని రోజుల క్రితం అమెరికాలోని కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో స్థానికులు సాలిపే
పిఠాపురంలో మహిళా అఘోరి ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. పాదగయ క్షేత్రానికి అఘోరి నగ్నంగా వచ్చింది. పాదగయలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, రాజరాజేశ్వరి దేవి పురోహుతికా అమ్మవార్లకు అఘోరి పూజలు చేసింది. ఈ క్రమంలో అఘోరిని తిలకించేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.
కాకినాడ సిటీ, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆర్డీవో ఎస్.మల్లిబాబు కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతిఏటా చేపట్టే ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధి
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ఇప్పుడు ఏం తిందామన్నా కల్తీ అయిపోయింది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా అన్నీ రసాయన మందులతో కలుషితమై పోతున్నాయి. వాటిని తినడంవల్ల ఆరోగ్యమూ పాడవుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు ప్రకృతి సిద్ధంగా ఏ రసాయనిక ఎరువులు, పురు
జీజీహెచ్ (కాకినాడ) అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘ
కాకినాడ క్రైం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఓ
గొల్లప్రోలు రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పట్టురైతుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ తెలిపారు. గొల్లప్రోలు మండ లం చేబ్రోలు గ్రామానికి వచ్చిన ఎంపీని పట్టురైతులు సోమవారం కలిసి తమ సమస్యలపై విన్నవించారు. నాసిరకం పట్టుగుడ్లు వల్ల రైతులు తీ
కాకినాడ సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సభ్యత్వ నమో దు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతులమీదుగా ఆన్లైన్ ద్వారా రూ.లక్ష చెల్లించి లైప్ టైమ్ సభ్య త్వాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు గ్రంధి బాబ్జి తీసుకున్నారు. ఈ సం