Home » Kakinada Rural
సర్పవరం జంక్షన్, ఫిబ్రవరి 9 (ఆంధ్ర జ్యోతి): మాఘమాస మహోత్సవాల్లో భాగంగా గత రెండు ఆదివారాలుగా నిర్వహిస్తోన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి తిరునాళ్లు అశేష భక్తుల నడుమ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. కాకినాడ రూరల్ సర్పవరంలో వేంచేసిన శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామిని దర్శించుకునేందుకు రెండో ఆది వారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
రిజిస్ర్టేషన్ కార్యాలయాలు శుక్రవారం కిటకిటలాడాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయ విక్రయదారులతో జాతరను తలపించాయి. ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ ధరలు
ఈసారి సంక్రాంతి ‘డే’లన్నీ డేగవే.. కాదు కాదు.. నెమలి దెబ్బకు తట్టుకునే పుంజేలేదు.. సీతువా బరిలో దిగితే ఎదురుండదు.. కాకి డేగకు తిరుగుండదు.. ఇలా ఓ పక్క కుక్కట శాస్త్రం లెక్కలు జోరుగా కొనసాగుతున్నాయి.
నౌ..కాకినాడ.. ఈ టైమ్ కాకినాడది.. అవును మరి నిజమే.. ఎందుకంటే షిప్ తయారీ కేంద్రంగా మారనుంది.. ఆ కేంద్రం అంటే మాటలా.. మన రాష్ట్రంలో ఒక్క విశాఖలో మాత్రమే ఉంది.. ఇప్పుడు కాకినాడలోనూ అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ప్రకటించిన మారిటైం బోర్డు పాలసీలో నౌకల నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో ఆ కేంద్రానికి కాకినాడ అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదనలు పంపారు. దీంతో కాకినాడ టైం నేడో రేపో మారనుంది.. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు..
కాకినాడ సీపోర్టులో వాటాలనే కాదు, కాకినాడ సెజ్లో అరబిందో నిర్మిస్తున్న గేట్వే పోర్టు కోసం కొండనూ కొట్టేశారు. జగన్ ప్రభుత్వంలో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి గ్రామ పరిధిలో మొత్తం 125 ఎకరాల్లో....
కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్ రైస్ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..
సర్పవరం జంక్షన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): క్రీడలతో దేహదారుఢ్యం.. మానసికోల్లాసం లభిస్తుందని ఏపీఎస్పీ కమాండెంట్, ఐపీఎస్ అధికారిణి ఎం.దీపిక అన్నారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ ప్రాంగణంలో సోమవారం యాన్సువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో బెటాలియన్ పోలీసులు బిజీగా ఉంటారని, కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తుంటారన్నారు. ఒ
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో దారుణం జరిగింది. ఇంటి నిర్మాణం విషయమై రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురై దుర్మరణం చెందారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.
శాసనమండలి తూర్పు, పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి ఘన విజయం సాధించారు.