• Home » Kandula Durgesh

Kandula Durgesh

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృ

Kandula Durgesh: త్వరలోనే నూతన టూరిజం పాలసీ

Kandula Durgesh: త్వరలోనే నూతన టూరిజం పాలసీ

Andhrapradesh: రాష్ట్రంలో నూతన టూరిజం పాలసీపై టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టూరిజంకు పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు అన్నారని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం పర్యాటకంగా నష్టపోయిందని విమర్శించారు.

AP Govt: పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

AP Govt: పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

Minister Kandula Durgesh :  జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

Minister Kandula Durgesh : జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారు

విశాఖపట్నంలో మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ(ఆదివారం) పర్యటించారు. బీచ్ రోడ్డులో ఉన్న టూరిజం యాత్రి నివాస్‌ని సందర్శించారు. జగన్ ప్రభుత్వంలో పర్యాటక శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులు

Minister Kandula Durgesh: ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి నాలుగు ఐకానిక్ ప్రాజెక్టులు

వంద రోజుల్లోనే పర్యాటక రంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదేళ్లు అశాంతితో గడిపామని అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని చెప్పారు.

AP News: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

AP News: ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఐదేళ్లలో వైసీపీ సర్కారు.. పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. తిరిగి గాడిన పెట్టేందుకు కూటమి సర్కారు నడుంబిగించిందని ఆయన చెప్పారు.

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kandula Durgesh: కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుంది

Kandula Durgesh: కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుంది

ఎన్టీఏ కూటమి ప్రభుత్వం నాటక రంగాన్ని ఆదుకుంటుందని మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వ్యాఖ్యానించారు. నాటక రంగం బతికి ఉండాలి అంటే ప్రభుత్వం అండ ఉండాలని తెలిపారు. తెలుగు బాషా, కళరంగంపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కి అభిమానం ఉందని చెప్పారు.

Kandula Durgesh: నంద్యాల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

Kandula Durgesh: నంద్యాల అభివృద్ధిపై మంత్రి కీలక ప్రకటన

నంద్యాలను టూరిజం హబ్‌గా తయారు చేస్తామని ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి