Home » Lucknow Super Gaints
ఐపీఎల్-2024 ప్రారంభంలో కాస్త తడబడిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఆ తర్వాత క్రమంగా పుంజుకొని తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ముఖ్యంగా.. ఏప్రిల్ 19వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సత్తా చాటాడు.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ మైదానం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చెన్నై మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వచ్చినప్పుడు.. అతని జేబులను..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 17వ సీజన్లో 34వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో, లక్నో జట్టు సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో ఓడించి గ్రాండ్ విక్టరీ సాధించింది.
నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024లో (IPL 2024) కోల్కతా నైట్ రైడర్స్ మరో విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ని చిత్తుగా ఓడించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 89 పరుగులతో చెలరేగడంతో 162 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోవడంతో 8 వికెట్ల తేడాతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు మరోసారి రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. దీంతో కోల్కతా లక్ష్యం 162 పరుగులుగా ఉంది. లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), ఆయుశ్ బదోనీ (29), నికోలస్ పూరన్ (45) మాత్రమే ఫర్వాలేదనిపించారు.
ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024(IPL 2024)లో కోల్కతా(Kolkata)లోని ఈడెన్ గార్డెన్స్లో మధ్యాహ్నం 3:30 గంటల నుంచి కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో గెలుపు అంచనాలను ఇక్కడ చుద్దాం.
ఒక్కోసారి ఆటగాళ్లు మైదానంలో సహనం కోల్పోతుంటారు. తమకు అనుకూలంగా తీర్పు రానప్పుడు.. అంపైర్లపై కోపం ప్రదర్శిస్తుంటారు. వాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కూడా అదే పని చేశాడు.
భారత యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తాజాగా ఓ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని దాటేసి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్గా రికార్డ్ నెలకొల్పాడు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. పంత్ ఈ ఫీట్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
యువ బౌలర్ యశ్ ఠాకూర్ ఓ సంచలన రికార్డ్ సృష్టించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఎవ్వరికీ సాధ్యం కాని ఫీట్ని తన పేరిట లిఖించుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఈ లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి, మెయిడెన్ ఓవర్ చేసిన బౌలర్గా అవతరించాడు.