Home » Machilipatnam
Andhrapradesh: మచిలీపట్నంలో అంగన్వాడీల సమ్మె 21వ రోజు కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం తీరుపై అంగన్వాడీ మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన తమను జగన్ ఇలా నడి రోడ్డు మీద కూర్చోబెట్టారన్నారు.
సినిమా హాల్స్లో జాతీయ గీతం ఆలపిస్తే అందరూ లేచి నిలబడాలి. పది లక్షల మంది కలిసి మచిలీపట్నంలో జాతీయ గీతాలపానకు గౌరవిస్తూ నిలబడ్డారు. అవినీతి, దౌర్జన్యంతో నేడు భారతదేశంలో కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారు. ఈ రాష్ట్ర
మచిలీపట్నం (కృష్ణాజిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రాణ హాని ఉందని, 20 అడుగుల జైలు గోడలు ఆయనకు రక్షణ ఇస్తాయా..? అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
మచిలీపట్నం (కృష్ణాజిల్లా) : అధికార దుర్వినియోగానికి పాల్పడిన సీఎం జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేసి చేయరాని తప్పు చేశారని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.
గుడివాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నానికి (Kodali Nani) సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) చెక్ పెడుతున్నారా..? నమ్మినబంటు, తనకోసం ప్రాణాలిచ్చే వ్యక్తి కొడాలి నాని అని అసెంబ్లీ వేదికగా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఆయన్నే పక్కనెడుతున్నారా..?..
మచిలీపట్నంలో పంద్రాగస్ట్ వేడుకలు అంటరాన్ని అంటాయి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా ముఖ్య అతిథిగా పాల్గొని పతాకావిష్కరణ జరిపారు.
ప్రముఖ వైద్యురాలు డా. మాచర్ల రాధా హత్య కేసు(Famous doctor Dr. Macherla Radha murder case)ను పోలీసులు ఛేదించారు.ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఏపీలో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీలో (YSRCP) ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి.!. ఓ వైపు రాష్ట్రంలోని పలు సిట్టింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో మీడియా ముందుకు వస్తుండటం, మరోవైపు ప్రజల నుంచి ఎక్కడచూసినా నిరసన సెగలు తగులుండటం ఇలా చర్యలతో వైసీపీ అధిష్టానం దిక్కుతోచని స్థితిలో పడిందనే టాక్ నడుస్తోంది..!
ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న పవన్కల్యాణ్.. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు కలిసి వెళ్తాయని అంటున్నారు. పవన్కల్యాణ్ను దూతగా పంపి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మోదీని ఇష్టం వచ్చిన విధంగా చంద్రబాబు దూషించారు. ఇప్పుడేమో జనసేనాని ఢిల్లీకి దూతగా పంపారు.