Home » Nara Bhuvaneswari
నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్ పర్సన్ నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా.. కాకినాడ జిల్లాలో తన మొదటి రోజు పర్యటనని ముగించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకే ఆమె ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు.
నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం ముగిసింది. నిజం గెలవాలి అన్న పేరుతో మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో నారా భువనేశ్వరి పర్యటించారు.
విశాఖలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం జరుగుతోంది. విశాఖ జిల్లాలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మనస్థాపం చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
‘నిజం గెలవాలి’ పేరుతో నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘‘నిజం గెలవాలి’’ పేరుతో రేపటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు భువనేశ్వరి పర్యటనలు కొనసాగనున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది. రేపు విజయనగరం జిల్లాలో, ఈనెల నాలుగన శ్రీకాకుళం జిల్లాలో, ఐదున విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించనున్నారు.
Telangana: ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో డిజిటల్ క్యాలెండర్ను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం ఉదయం ఆశిష్కరించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు భువనేశ్వరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 53 రోజులు పాటు చంద్రబాబు కోసం నిలబడిన తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.