• Home » Postal Ballots

Postal Ballots

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

AP Elections: పోలింగ్ కేంద్రంలోకి వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పట్టించుకోని పోలీసులు...

Andhrapradesh: వైసీపీ అభ్యర్థి, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు జీహుజూర్ అన్నట్లు ప్రవర్తించారు పెనుకొండ పోలీసులు. మంగళవారం జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలోకి అనుచరులను వెంటబెట్టుకుని వచ్చిన వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ.. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగిస్తున్న ఉద్యోగులను ప్రలోభాలకు గురి చేసేందుకు యత్నించారు. అయితే అనుచరులను వెంటబెట్టుకుని ఉషశ్రీ పోలింగ్ స్టేషన్‌లోకి ..

AP Election: పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపుపై ఏపీ సీఈవో ఏమన్నారంటే?

AP Election: పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపుపై ఏపీ సీఈవో ఏమన్నారంటే?

Andhrapradesh: ప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదని.. కొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మొత్తంగా3 లక్షల 3 వేల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివియోగానికి మరో రోజు గడువు పొడిగించినట్లు ప్రకటించారు. కొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు.

POSTAL BALLOT : ఏమీ మారలేదు..!

POSTAL BALLOT : ఏమీ మారలేదు..!

ఎన్నికల విధులకు వెళ్లే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు దక్కడం లేదు. సాధ్యమైనంతమేరకు ఓటింగ్‌కు వారిని దూరంగా పెట్టాలని చూస్తున్నారేమో అన్న అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడో రోజు ఆదివారం కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌పై గందరగోళం కొనసాగింది. ఎన్నికల సిబ్బందికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, అంతర్‌ జిల్లా ఓటర్లకు డ్వామా ...

AP Elections: మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు..  పోలీసుల వైఫల్యం..

AP Elections: మొబైల్ ఫోన్లతో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న ఓటర్లు.. పోలీసుల వైఫల్యం..

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతోంది. దీంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

AP Elections: ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తేల్చేశాయ్..!!

AP Elections: ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తేల్చేశాయ్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.

AP ELECTIONS POSTAL BALLOT : ఏదో జరుగుతోంది..!

AP ELECTIONS POSTAL BALLOT : ఏదో జరుగుతోంది..!

ఉమ్మడి జిల్లాలో పోస్టల్‌ బ్యాలెట్‌ చుట్టూ కుట్రలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఓటింగ్‌కు దూరం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసిన తర్వాత ఉత్తర్వులు ఇవ్వడం, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగం ఎక్కడన్న దానిపై ఓటింగ్‌ రోజు వరకూ స్పష్టత ఇవ్వకపోవడం, ఫెసిలిటేషన సెంటర్లకు మధ్యాహ్నం 3 గంటలైనా బ్యాలెట్‌ పేపర్లు సరఫరా కాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ...

AP Elections: కృష్ణా జిల్లాలో 90.16 శాతం పోలింగ్

AP Elections: కృష్ణా జిల్లాలో 90.16 శాతం పోలింగ్

సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections) అంతర్భాగంగా ఉమ్మడి కృష్ణా (Krishna) జిల్లా వ్యాప్తంగా ఈనెల 4, 5, 6 తేదీల్లో మూడురోజుల పాటు ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballots) ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

మరిన్ని చదవండి