• Home » Raghurama krishnam raju

Raghurama krishnam raju

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

MP Raghurama: ‘సీఎం విశాఖకు వెళ్లొచ్చు.. అవసరం లేని వాడు కోటలో ఉన్న పేటలో ఉన్న ఒకటే’

అమరావతే రాజధాని అంటూ పార్లమెంట్ సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశలకు నీళ్లు చల్లినట్లైందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Raghurama: రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు నాకు న్యాయం చేసింది...

Raghurama: రెండేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు నాకు న్యాయం చేసింది...

రెండేళ్ల క్రితం సీఎం జగన్ (CM Jagan) డైరెక్షన్‌లో పోలీసులు తనను దారుణంగా హింసించారని, వారికి ఇప్పుడు హై కోర్టు (High Court) నోటీసులు (Notice) ఇచ్చిందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) అన్నారు.

Raghurama: సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి..

Raghurama: సీఎం దుకాణం సర్దేస్తున్నారనే ప్రచారాలు జరుగుతున్నాయి..

ఢిల్లీ: జగనన్న (Jagananna) విశాఖ వాసంపై రాష్ట్రమంతా చర్చ నడుస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

Raghurama: శ్రీధర్‌రెడ్డి అదృష్టవంతుడు: రఘురామ

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.

MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

MLAs Purchase Case: సీబీఐకి ఇవ్వడం మంచి పరిణామమన్న ఎంపీ రఘురామ

తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి పరిణామం అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

MP Raghurama: నచ్చితే ఇవ్వడం... నచ్చకపోతే తీసేయడం ఏంటి?

MP Raghurama: నచ్చితే ఇవ్వడం... నచ్చకపోతే తీసేయడం ఏంటి?

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డిని ఒక మాట అనలేదని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు.

Kotam Reddy: తగ్గేదేలా.. ఎందాకైనా మాట్లాడుతా: కోటంరెడ్డి

Kotam Reddy: తగ్గేదేలా.. ఎందాకైనా మాట్లాడుతా: కోటంరెడ్డి

పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు...

MP Raghurama:  వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

MP Raghurama: వైసీపీపై ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు డీజే పాటలు తప్పులేదు.. ఇప్పుడు మాత్రం..: ఎంపీ రఘురామ

అప్పుడు డీజే పాటలు తప్పులేదు.. ఇప్పుడు మాత్రం..: ఎంపీ రఘురామ

జగన్ పాదయాత్రలో డీజే పాటలు వేసుకొని వెళ్లారని ఎంపీ రఘురామరాజు (MP Raghu Rama Krishnam Raju) గుర్తుచేశారు.

AP News: ఆ విషయంలో జగన్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం: రఘురామ

AP News: ఆ విషయంలో జగన్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం: రఘురామ

ఏపీలో షిర్డీసాయి కంపెనీకి 5వేల ఎకరాలు ఇస్తామంటున్నారని ఎంపీ రఘురామ (MP Raghurama Krishnam Raju) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి