Home » Rammohannaidu Kinjarapu
జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే సీఎం జగన్(CM Jagan) ప్లాన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu) అన్నారు.
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఏపీ సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ సంజయ్ వైసీపీకి తొత్తుగా పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
లోక్సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరగలేదని, కేసు నిలబడదని అందరికీ తెలుసునని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ గవర్నర్కు చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని కూడా చెప్పలేదని..
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చింది. జగన్ను భరించే ఓపిక ప్రజలకు లేదు. తిరగపడతాం.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం. ఒక్క అవకాశం అని జగన్కు అవకాశం ఇచ్చారు.