• Home » Rammohannaidu Kinjarapu

Rammohannaidu Kinjarapu

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Atchannaidu: అచ్చెన్నాయుడి ఇంట తీవ్ర విషాదం..!

Kinjarapu Atchannaidu టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అచ్చెన్న తల్లి కళావతి కన్నుమూశారు. ఆదివారం నాడు 3 గంటల సమయంలో.. స్వగృహం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో కళావతి తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా ఆమె చనిపోయినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు...

Ram Mohan Naidu: బీసీ సబ్-ప్లాన్ నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

Ram Mohan Naidu: బీసీ సబ్-ప్లాన్ నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి

మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో (BC Declaration Event) ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ పాలనలో అత్యధికంగా నష్టపోయింది బీసీలేనని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రూ. 74 వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ (BC Subplan) నిధుల్ని మళ్లించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అని ఆరోపణలు గుప్పించారు.

Rammohan Naidu: కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవి తరిమేస్తున్నారు..

Rammohan Naidu: కొత్త పెట్టుబడులు రాకపోగా ఉన్నవి తరిమేస్తున్నారు..

శ్రీకాకుళం జిల్లా: ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత తీవ్రంగా నష్టపోయిందని, ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...

 MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

MP Rammohan Naidu:జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే జగన్ ప్లాన్

జనాన్ని భయపెట్టి అధికారంలోకి వద్దామనేదే సీఎం జగన్‌(CM Jagan) ప్లాన్ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు( MP Rammohan Naidu) అన్నారు.

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

Rammohan Naidu: జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం

శ్రీకాకుళం: ఉత్తరాంధ్రపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది దొంగ ప్రేమని, ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు...దోచుకోవటానికి వస్తున్నారని, పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

Rammohan Naidu: ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

Rammohan Naidu: ఎన్నికల భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు

టీడీపీ అధినేత చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఏపీ సీఎం జగన్ అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టాడని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు చంద్రబాబుకు అండగా నిలబడ్డారన్నారు.

Rammohan Naidu : అమిత్ షాకు  సీఐడీ చీఫ్ సంజయ్‌పై  ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

Rammohan Naidu : అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మ‌రీ సంజయ్ వైసీపీకి తొత్తుగా ప‌నిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

Rammohan Naidu: పులివెందుల పంచాయతీలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు: రామ్మోహన్ నాయుడు

లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఖండించారు. పార్లమెంట్ అన్నది కూడా మరిచిపోయి పులివెందుల పంచాయతీ మాదిరిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌పై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు

పార్లమెంట్ సాక్షిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ వేదికగా తన నోటి దూలను ప్రదర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి