Home » Rinku Singh
మరికొద్ది రోజుల్లో అమెరికా-వెస్టిండీస్లో టీ-20 ప్రపంచకప్ ప్రారంభం కాబోతోంది. ఈ ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువ బ్యాటర్ రింకూ సింగ్కు చోటు దక్కకకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎందరో మాజీలు రింకూ సింగ్కు మద్దతుగా మాట్లాడారు.
ఐపీఎల్లో బాగా పెర్ఫార్మ్ చేసే ఆటగాళ్లకు మంచి అమౌంటే అందుతుంది. ఎంత లేదన్నా.. కోట్ల రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తాయి. కానీ.. కొందరు ఆటగాళ్లకి మాత్రం తక్కువ డబ్బులే వస్తాయి. ఆ ప్లేయర్ల ప్రదర్శన బాగున్నప్పటికీ..
టీ20 వరల్డ్కప్ కోసం భారత జట్టుని ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ విశ్లేషకులు, మాజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఎందుకు ఎంపిక చేయడం లేదని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారిలో కొందరు ఫామ్లో లేరని..
వచ్చే నెల నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది. టీ20 ప్రపంచకప్ కోసం ఏప్రిల్ 30వ తేదీన బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్లో యువ బ్యాటర్ రింకూ సింగ్కు చోటు దక్కని విషయం తెలిసిందే.
అందరి అంచనాలకు భిన్నంగా టీ20 వరల్డ్ కప్ 2024 ఆడబోయే భారత జట్టులో యువ సంచలన రింకూ సింగ్కి చోటు దక్కలేదు. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా, రింకూ సింగ్కి ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. భారత జట్టు ఎంపికను సమర్థిస్తూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ నిన్న (గురువారం) ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.
టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ బారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు ప్రకటన వచ్చినప్పటి నుంచి క్రీడాభిమానులు, విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. అంతర్జాటీయ టీ20ల్లో అద్భుతంగా రాణించిన...
భారత కాలమానం ప్రకారం.. జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్ కోసం బీసీసీఐ భారత జట్టుని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకి రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అయితే..
మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న టీ-20 వరల్డ్ కప్లో పాల్గొనబోయే భారత జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది. పెద్దగా సంచలనాలు లేకుండానే ఉన్నంతలో మంచి జట్టునే బీసీసీఐ ప్రకటించిందనే భావనలు వ్యక్తమవుతున్నాయి.
టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్నకొద్దీ.. భారత జట్టులో స్థానం పొందే ఆటగాళ్లు ఎవరు? అనే ఉత్కంఠ పెరుగుతూ వస్తోంది. ఆల్రెడీ రోహిత్ శర్మ కెప్టెన్ అని తేలిపోగా.. ఇతర ఆటగాళ్ల విషయంలోనే సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఈ నెలాఖరులోపు జట్టుని..
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121 నాటౌట్) శతక్కొట్టడం, రింకూ సింగ్ (69 నాటౌట్) అర్థశతకంతో ఊచకోత కోయడం వల్లే భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.