Home » Shamshabad
ఈనెలలో ప్రారంభమయ్యే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వచ్చే అథితులకు శంషాబాద్ విమానాశ్రయంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయానికి అనుగుణంగా స్వాగతం పలకనున్నారు. దాదాపు120 దేశాల నుంచి 140 మంది పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు విచ్చేస్తున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరో సిటీలో టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవల్పమెంట్ సీఈవో శ్రీఅమన్కపూర్ మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ నుంచి మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు చెందిన 116 మంది పర్యాటకులు శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Flight Emergency: శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వారణాసి నుంచి బెంగళూరు బయలుదేరిన విమానాన్ని పైలెట్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు దారి మళ్లించారు.
ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య వలన శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు రెండు గంటలపాటు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ తరువాత విమానం ఆలస్యంగా గోవాకు బయలుదేరింది
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇకనుంచి మహిళా కమాండోలు గన్స్తో గస్తీ చేస్తారని జీఎంఆర్ అధికారులు తెలిపారు. 15 మంది సీఐఎ్సఎఫ్ మహిళా కమాండోలు శనివారం నుండి విధుల్లో చేరారు
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్పమెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కి కొంత మంది ప్రైవేటు వ్యక్తులకు మధ్య నడుస్తున్న వంద ఎకరాల భూ వివాదంలో కోర్టు నకిలీ తీర్పు కాపీలు కలకలం సృష్టించాయి.
నటి కురుగంటి అప్సర హత్య కేసులో నిందితుడు ఆలయ పూజారి వెంకట సూర్య సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.
శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో అత్యవసర ద్వారం తెరవడానికి ప్రయత్నించిన మహ్మద్ ఖాద్రీ ఉస్మాన్పై కేసు నమోదు. ఈ చర్య వల్ల పెను ప్రమాదం తప్పింది.
దీనిపై ఎక్స్ వేదికగా జీఎంఆర్ యాజమాన్యం స్పందిస్తూ ప్రయాణికులే క్యాబ్లు సమకూర్చుకోవాలని వెల్లడించిందన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే మున్ముందు విమానాశ్రయానికి వచ్చే క్యాబ్లను పూర్తిగా నిలిపేస్తామని సలావుద్దీన్ హెచ్చరించారు.