• Home » Sonia Gandhi

Sonia Gandhi

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల..  ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ

YS Sharmila: ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకి షర్మిల.. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ

ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీలను ఈరోజు(సోమవారం) ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఢిల్లీలో కలిశారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకొనే నిర్ణయాలపై ఏఐసీసీ అగ్రనేతలపై షర్మిల చర్చించారు.

Delhi : సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని

Delhi : సోనియాను కలిసిన బంగ్లా ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా సోమవారం కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రాలను కలుసుకొన్నారు. ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’లో వెల్లడించింది. బంగ్లా ప్రధాని వారిని కలిసిన చిత్రాలను కూడా ‘ఎక్స్‌’లో ఉంచింది.

Delhi: సోనియా కుటుంబంతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ.. ఎందుకంటే?

Delhi: సోనియా కుటుంబంతో బంగ్లాదేశ్ ప్రధాని భేటీ.. ఎందుకంటే?

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సోమవారం ఢిల్లీలో కలిశారు.

Hyderabad: తెలంగాణ తల్లి ఉత్సవం..

Hyderabad: తెలంగాణ తల్లి ఉత్సవం..

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ ఏడాది డిసెంబరు 9న సచివాలయం సహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలంగాణ తల్లి ఉత్సవం’ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు.

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

INDIA alliance meet: 'ఇండియా' కూటమి సమావేశం ప్రారంభం

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు 'ఇండియా' కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు.

Congress: కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజల ఆదరణ

Congress: కాంగ్రెస్ పార్టీకి పెరిగిన ప్రజల ఆదరణ

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి బోటా బోటి మెజార్టీతో అధికారం చేపట్టబోతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం 240 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలపడుతోంది. గత ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్య పెరిగింది.

CM Revanth Reddy: అత్యధిక స్థానాలు మావే!

CM Revanth Reddy: అత్యధిక స్థానాలు మావే!

ఎగ్జిట్‌ పోల్‌ నివేదికలు ఎలా ఉన్నా.. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను కాంగ్రెస్సే దక్కించుకుంటుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణలో 14 శాతంగా ఉన్న మైనారిటీ ఓటర్లలో అత్యధికులు కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచారని చెబుతున్నాయి.

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు  భిన్నంగా ఉంటాయి

సోనియా :ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా ఉంటాయి

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్‌ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయన్న ఆశాభావంతో ఉన్నామని కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. సోమవారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి సోనియా హాజరై నివాళి అర్పించారు.

Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్' ఫలితాలపై సోనియాగాంధీ ఫస్ట్ రియాక్షన్

Lok Sabha Exit Polls 2024: 'ఎగ్జిట్ పోల్' ఫలితాలపై సోనియాగాంధీ ఫస్ట్ రియాక్షన్

పోల్‌స్టర్స్ ఏదైతే అంచనా వేశారో దానికి పూర్తి భిన్నంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వస్తాయని తాను ఆశాభావంతో ఉన్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియగాంధీ అన్నారు. ''ఏం జరుగుతుందో వేచి చూద్దాం'' అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Sonia Gandhi: 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా

Sonia Gandhi: 2004లోనే తెలంగాణ ఇస్తానని చెప్పా

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ.. అనివార్య కారణాలతో ఆమె పర్యటన రద్దు కావడంతో ఢిల్లీ నుంచి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి