Home » TG Govt
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శాసనసభ తొలిసారిగా అట్టుడికింది. అధికార, ప్రతిపక్షాల అరుపులు, కేకలు, విమర్శలు, ప్రతివిమర్శల మధ్య బుధవారం ఆద్యంతం వాడివేడిగా జరిగింది.
‘పోడు భూములకు హక్కుల కోసం పోరాడిన నా తండ్రి జైలుకు పోయొచ్చిండు.. నేను ఎమ్మెల్యేనైనా.. ఇప్పుడు మంత్రిగా ఉన్నా.. నా తల్లిదండ్రులు రెక్కలుముక్కలు చేసుకొని కష్టపడుతరు.. ఇప్పటికీ నా తండ్రి అడవినే నమ్ముకొని రోజూ పనిచేస్తడు..’
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో చోటుచేసుకున్న రూ.1,400 కోట్ల వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణం కేసు దర్యాప్తును సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) చేపట్టనుంది.
వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
విద్యుత్ విచారణ కమిషన్ ఛైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ భీంరావు లోకూర్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం(29వ తేదీ) ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పని చేస్తున్న ఓ యువకుడు గంజాయి కేసులో వికారాబాద్లో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్సలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి.. యూటర్న్ తీసుకున్నారు. తాను తిరిగి బీఆర్ఎ్సలో చేరుతున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థిర వేతనాలు ఇవ్వాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు.
పోడు భూములకు పట్టాలివ్వాలని పదేళ్లుగా పోరాటం చేస్తుంటే పోడు రైతులకు రైతుబంధు ఇచ్చామని చెప్పడం సభను తప్పుదోవపట్టించడమేనని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ రికార్డులు బద్దలు కొట్టింది. ఒకే రోజు 17 గంటల 20 నిమిషాల పాటు అసెంబ్లీలో చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ జరిగే క్రమంలో..