Home » Traffic Police
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు...
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం పరిసరాల్లో ఆదివారం ఎక్కడ చూసినా వాహనాలే కనిపించాయి. వారాంతపు సెలవు రోజు, వేసవి సెలవులు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు స్వామి వారి దర్శనానికి పోటెత్తారు. చాలా మంది భక్తులు తమ సొంతవాహనాల్లో తరలివచ్చారు. దీంతో యాదగిరిగుట్ట కొండ మీద, కొండ కింద పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో కిటకిటలాడాయి.
హైదరాబాద్(Hyderabad) మహానగరంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ముఖ్యంగా సాయంత్రం కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారు, ఇంటి నుంచి సాయంత్రం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్(hyderabad)లో దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి (rain) అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అన్ని ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది.
చాలా వరకు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యంగానే జరుగుతుంటాయి. అయితే కొన్నిసార్లు మనకు తెలీకుండా చేసే పనులు కూడా చివరకు మన ప్రాణాల మీదకు తెస్తుంటాయి. అందులో ప్రధానంగా మనం ధరించే దుస్తులు.. కొన్నిసార్లు..
Telangana: చిలుకూరు బాలాజీ టెంపుల్కు భక్తులు క్యూ కట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీనివాసుడి ఆలయానికి తరలివెళ్తున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే రోజూ కంటే కూడా వీకెండ్స్, సెలవుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే చిలూకూరు బాలాజీ టెంపల్కు ఈరోజు (శుక్రవారం) భారీగా భక్తులు ఎందుకు తరలుతున్నారు.
అసలే వేసవి కాలం.. ఆపై ట్రాఫిక్ పోలీసులు. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్(AC Helmet)లను అందిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM MODI) హైదరాబాద్ పర్యటన సందర్భంగా సిటీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి రాజ్ భవన్లో ప్రధాని బస చేయనున్నారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒకతడి వాహనాన్ని పరిశీలించగా రూ.49 వేలు కనిపించింది. ఫైన్ కట్టాలని స్పష్టం చేయడంతో సదరు వ్యక్తి జరిమానా చెల్లించాడు.