Home » Victory
కృష్ణా-గుంటూరు స్థానం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా అనూహ్య మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్ధిపై 82, 319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 41 వేలు 544... చెల్లని ఓట్లు 26, 676.. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45, 057 ఓట్లు రాగా.. ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 62,737 ఓట్లు వచ్చాయి.
ప్రధాని తన ప్రసంగం సాగిస్తుండగా ఒక కార్యకర్త ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపి కార్యకర్తకు మంచినీరు అందించాలని అక్కడుకున్న వారికి సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపుతూ, నినాదాలు హోరెత్తింది. కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర సీనియర్ నేతలు ఈ విజయోత్సవంలో పాల్గొన్నారు.
న్యూఢిల్లీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్పై 4,000 ఓట్ల ఆధిక్యంతో ఆయన విజయం సాధించడంతో పాటు పార్టీ 48 సీట్లు కైవసం చేసుకోవడంపై మీడియాతో మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో 'సిట్' ఏర్పాటు ఒకటని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 70 అసెంబ్లీ స్థానాల్లో అధికారానికి అవసరమైన మెజారిటీ మార్క్ 36 స్థానాలను సునాయాసంగా దాటేసి 48 స్థానాలను సాధించింది. 22 స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది.
ఎన్నికల వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది బీజేపీ ముందుగా ప్రకటించలేదు. బీజేపీకి సీఎం అభ్యర్థి లేడని, ఓటమిని ముందే అంగీకరించిందని 'ఆప్' విమర్శలు గుప్పించినా బీజేపీ తమ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లింది.
తాను నటించే సినిమాలకు పారితోషికాన్ని పూర్తిగా వైట్లోనే (ఆదాయపు పన్ను లెక్కల్లో చూపించే డబ్బునే) తీసుకుంటానని ప్రముఖ సినీ హీరో వెంకటేశ్ వెల్లడించారు.
గత రికార్డులను మహారాష్ట్ర బద్ధలు కొట్టిందని, గత 50 ఏళ్లలో ఏ పార్టీ కానీ, ఎన్నికల ముందు పొత్తులుపెట్టుకున్న కూటములు కానీ సాధించని అతిపెద్ద విజయం ఈసారి నమోదైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు
కొప్రి పచ్పఖాడి నియోజకవర్గంలో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల అధిక్యంతో గెలిచిన అనంతరం షిండే మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరే శివసేన ఏదో ఈరోజు ప్రజలే తీర్పుచెప్పారని అన్నారు. కామన్మెన్ను సూపర్మెన్ చేయాలన్నదే తమ కోరిక అని అన్నారు.
ఉత్తరప్రదేశ్లోని 9 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్డీ 7 స్థానాల్లో విజయపథంలోకి దూసుకుపోతోంది. తక్కిన 2 స్థానాల్లో సమాజ్వాదీ ఆధిక్యత చాటుకుంటోదని ఈసీ ట్రెండ్స్ వెల్లడించాయి.