Home » Vikarabad
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్గా కొనసాగిస్తున్నారు.
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యువతి సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతిపై పరిగి ఎస్సై విఠల్ రెడ్డి స్పందించారు. యువతి అనుమానాస్పద మృతిపై గ్రామస్తులకు పలు అనుమానాలున్నాయన్నారు.
జిల్లాలోని పరిగి కాడ్లాపూర్లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్ శిరీష దారుణ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబంధించి అనేక అనుమానాలు నెలకొన్నాయి.
పరిగి మండలం కాడ్లాపూర్లో శిరీష అనే యువతి హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతి మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాత్రి పోస్ట్ మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పజెప్పారు. యువతిపై అత్యాచారం అనంతరం హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని పెద్దలు చెప్పిన మాట. అనాధిగా ఇక్కడ స్త్రీలను గౌరవిస్తూ పూజిస్తూ వస్తున్నారు.
తిరుమల (Tirumala)లో వికారాబాద్కు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య (suicide) చేసుకున్నాడు. తిరుమల జీఎన్సీ గేటుకు సమీపంలోని అడవిలో సుమారు...
వికారాబాద్ జిల్లా: భూ సెటిల్ మెంట్ (Land settlement) ఆరోపణలపై పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి (MLA Mahesh Reddy) స్పందించారు.
వికారాబాద్: జిల్లాలో దారుణం జరిగింది. ప్రబ్యూటీ బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ భర్త విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.