Home » Visakhapatnam East
Payyavula Keshav: రుషికొండపై జగన్ సర్కార్ చేపట్టిన నిర్మాణాలు మరోసారి చర్చకు దారితీసింది. రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించడంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ప్రశ్నించారు. గతంలో కూడా సదరు కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించవద్దని చెప్పినప్పటికీ వినరా అని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఒకదాని వెనుక మరొకటి వెంటవెంటనే వస్తున్నాయి. ఈ నెలలో ఇప్పటికే రెండు అల్పపీడనాలు/వాయుగుండాలు రాగా మూడోది ఐదు రోజుల నుంచి బంగాళాఖాతంలో ...
అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దీనికి పాకిస్థాన్ సూచించిన ‘అస్నా’ అని పేరు పెట్టారు.
భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఏ దేశమైనా అణ్వస్ర్తాలతో దాడి చేస్తే మూడో కంటికి తెలియకుండా వారిపై విరుచుకుపడే శక్తి కలిగిన అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ నౌకాదళంలో చేరింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి.
శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.
నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్గా మారనున్నది. దీనికి ‘రీమెల్’ అని పేరు పెట్టనున్నారు.
విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు త్వరలో ఉమ్మడి ‘పశ్చిమ’ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్కు ఈ రైలును..