Home » YV Subbareddy
జ్ఞానాపురంలో, ఎర్నిమాంబ దేవాలయం, పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో నేడు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఏపీ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్లో పడిందన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్లతో టీటీడీ ఆలయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అలయం నిర్మాణం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఉన్నట్లే కరీంనగర్లోనూ ఆలయం ఉంటుందన్నారు. ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉంటాయన్నారు. తిరుమలలో మాదిరిగా స్వామివారి కైంకర్యాలు ఉంటాయన్నారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం..
బాలినేని (Balineni) స్థానంలో కీలక నేతను (Key Leader) వైఎస్ జగన్ ప్లాన్ (YS Jagan Plan) చేశారా..? రాజకీయాల్లో ఆరితేరిన ఆయన అయితేనే ఈ పదవికి కరెక్ట్గా సెట్ అవుతారని జగన్ రెడ్డి (Jagan Reddy) భావించారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందా..? ..
ఇప్పటికే ప్రోటోకాల్ వివాదం, కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామాతో నానా రచ్చ జరుగుతుండగా నిన్న, మొన్న ఏకంగా ఆయన పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా..
బాలినేని శ్రీనివాసరెడ్డి.. (Balineni Srinivasa Reddy) ఈ పేరు గత నెలన్నర రోజులుగా ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది. ఎప్పుడైతే తీవ్ర అసంతృప్తితో వైసీపీ అధిష్టానం తనకిచ్చిన..