• Home » Telangana » Rangareddy

రంగారెడ్డి

KTR: రేవంత్‌కు రియల్‌ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు...

KTR: రేవంత్‌కు రియల్‌ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు...

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనపై మరోసారి విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్‌కు రియల్ ఎస్టేట్ గురించి తప్ప స్టేట్ గురించి పట్టదన్నారు. రేవంత్ పతనం అత్తగారి ఊరు నుంచే ప్రారంభమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

తెలిసీ తెలియని వయస్సు.. పిల్లలకు వాహనం చేతుల్లో ఉంటే దూసుకెళ్లే మనసత్వం.. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 18 ఇళ్లు నిండని వారికి మన దేశంలో వాహనాలు నడపడానికి అనుమతి లేదు.

అడవి జంతువు దాడిలో లేగదూడ మృత్యువాత

అడవి జంతువు దాడిలో లేగదూడ మృత్యువాత

దోమ మండలంలోని దొంగ ఎన్కెపల్లి గ్రామానికి చెందిన పిల్లి సాయిబాబా పొలం దగ్గర పశువుల పాకలో కట్టేసిన లేగ దూడపై శనివారం రాత్రి గుర్తు తెలియని అటవీ జంతువు దాడి చేయడంతో మృతి చెందింది.

ఫిట్స్‌తో వ్యవసాయ కూలీ మృతి

ఫిట్స్‌తో వ్యవసాయ కూలీ మృతి

ఫిట్స్‌తో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో ఆదివారం జరిగింది.

Rangareddy: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

Rangareddy: చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి.. సంచలనం రేపుతున్న ఘటన..

తెలంగాణ: వీసా బాలాజీ టెంపుల్‌గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడిని చేస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మెుయినాబాద్ పరిధిలోని ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.

వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేయాలి

వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేయాలి

విద్యార్థులు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేయాడానికి కృషిచేయాలని నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగు కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు.

సెల్‌ఫోన్‌ దొంగల రిమాండ్‌

సెల్‌ఫోన్‌ దొంగల రిమాండ్‌

సెల్‌ఫోన్ల దొంగలను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు అరెస్టు చేసి శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టెక్‌ మహింద్రా మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రావు తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి