Home » Videos
ఆగమశాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండపై నుంచి హెలీకాఫ్టర్ వెల్లడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు. నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగించకూడదని స్పష్టంగా ఆగమశాస్త్ర నిబంధనల్లో పేర్కొన్నప్పటికీ తరచూ శ్రీవారి ఆలయంపై హెలీకాఫ్టర్లు వెళ్లడంపై భక్తులు తీవర మనోవేదన వ్యక్తం చేస్తున్నారు.
విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు, భద్రతా దళాలు ప్రాణాలు కోల్పోయారని.. వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్ షా అన్నారు. సరిహద్దుల వద్ద ఎంతో ప్రతికూల పరిస్థితులలోనూ రక్షణ చర్యలు చేపడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించారని కొనియాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించామని, శాంతిభద్రత కాపాడటంలో రాజీపదే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పోలీసు సంక్షేమం తమ ప్రభుత్వ బాధ్యతని, రాష్ట్ర విభజన తర్వాత పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని, వాహనాలు, పరికరాలు, సాంకేతిక సౌకర్యం కల్పించామన్నారు.
వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక బులెటిన్ మేరకు ఉత్తరాంధ్రలో ఈనెల 23 నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కోస్తా, తమిళనాడుకు ఆనుకుని పశ్చిమమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.
విజయసాయి రెడ్డి అండ్ కో విశాఖను అడ్డంగా దోచుకుని అన్ని విధాలుగా నాశనం చేశారని పొలిటికల్ ప్రత్యర్థులు విరుచుకుపడేవారు. ఈ నేత అండతోనే భూ కుంభకోనాలు, కబ్జాలు, సీఆర్జడ్ నిబంధనల ఉల్లంఘనలు యధేచ్చగా జరిగాయి. అంతేకాదు..
నల్గొండ జిల్లాలోని బీబీనగర్ ఏయిమ్స్ ఆసుపత్రి రాసలీలకు అడ్డాగా మారింది. ఏయిమ్స్లో రాసలీలల బాగోతం బయటపడింది. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి రోగి బంధువులకు సిబ్బంది అర్థనగ్నంగా కనిపించారు. ఈ దృశ్యాన్ని రోగి బంధువులు వీడియ తీశారు. అనంతరం అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఇటీవలే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
అనుమతులున్న నిర్మాణాలను హైడ్రా కూల్చివేయబోదని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి స్పష్టం చేశారు. చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టిన వారెవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలను సైతం కూల్చివేస్తామంటూ ప్రచారం జరుగుతోందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. పరీక్షను యధావిధిగా కొనసాగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. మరోవైపు గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలంటూ పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కొరత తీరనుంది. దీని కోసం ప్రపంచ బ్యాంకు ఏడీబీ (ఏసీయన్ డెవలప్మెంట్ బ్యాంక్) 1.6 బిలియన్ డాలర్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సీఐడీఏ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీబీ బోర్డు సమావేశం డిసెంబర్ 8న.. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ బోర్డు సమావేశం జరుగుతుందని వాటిలో ఈ అప్పు ప్రతిపాదనను ఆమోదిస్తారని అధికారులు చెప్పారు.