Home » Andhra Pradesh » Kadapa
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాలీసెట్ ప్రశాంతంగా జరి గాయి.
ఎన్నికల విధుల్లో నిష్పక్ష పాతంగా, అప్రమత్తంగా వ్యవహరిం చాలని పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమి తులైన కర్ణాటక ఐఏఎస్ అధికారిణి కవిత ఎస్.మన్నికేరి బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బం దికి సూచించారు.
వాల్మీకిపురం మండలం విఠలం గ్రామం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని కాల్చివేయడం దుర్మార్గం, ఈ ఘటన వైసీపీ నాయకుల పిరికిపంద చర్య అని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ ధ్వజమెత్తారు.
మదనపల్లె పట్టణం లోని గాంధీరోడ్డు మిషన కాంపౌండ్లో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ప్రదర్శన పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలను ఆక ట్టుకొంటోంది.
తంబ ళ్లపల్లె మండలంలో సమస్యా త్మక పోలింగ్ కేంద్రాలను ఎన్ని కల పరిశీలకులు కవిత మన్ని కేరి శుక్రవారం పరిశీలించారు.
రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, జిల్లాలో పెద్దిరెడ్డి కుంటుబీకుల అవినీతి అణగదొక్కేందుకే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు.
మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఎన్ని కల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురి నామినేషన్లు తిర స్కరణకు గురయ్యాయి.
న్యూఢిల్లీ: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న (గురువారం) ఒక రహస్యం చెప్పారని, రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జీ షీట్లో ఇరికించింది జగన్మోహన్ రెడ్డేనని షర్మిలా చెప్పారని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు.
వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని రాయచోటి అసెంభ్లీ అభ్య ర్థి మండిపల్లె రామ్ప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు.
రాజంపేట పార్లమెంటు జనసేన నాయకులు యల్లటూరి శ్రీనివాసరాజు కార్యాలయంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో గురువారం రాజంపేట బీజేపీ పార్లమెంటు అభ్యర్థి మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు