Kishanreddy Padayatra: సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-12-21T11:15:07+05:30 IST

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి పాదయాత్రను ప్రారంభించారు.

Kishanreddy Padayatra: సికింద్రాబాద్‌లో కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్: సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి పాదయాత్ర (Union Minister Kishan Reddy) ను ప్రారంభించారు. బుధవారం ఉదయం నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ అసీఫ్‌నగర్ డివిజన్‌లోని ధైబాగ్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర పాదయాత్ర మొదలైంది. బీజేపీ నేతలు, స్థానిక ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు, పెండింగ్ పనుల పురోగతిపై స్థానిక అధికారులతో కేంద్రమంత్రి రివ్యూ నిర్వహించారు. స్ట్రీట్ లైట్స్, రోడ్ ప్యాచెస్ కలుషిత నీటిపై దృష్టి సారించాలని అధికారులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2022-12-21T11:16:12+05:30 IST