TS news: టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు

ABN , First Publish Date - 2022-11-26T14:55:40+05:30 IST

యాదగిరిగుట్ట నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరారు.

TS news: టీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు

యాదాద్రి: యాదగిరిగుట్ట నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్‌లో చేరారు. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. మునిసిపల్ ఎలక్షన్లో ఎక్స్ అఫీషియల్ ఓట్లతో టీఆర్ఎస్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ చైర్మన్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్‌లో చేరికతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాళీ అయింది.

Updated Date - 2022-11-26T14:55:42+05:30 IST